by సూర్య | Wed, Oct 09, 2019, 09:57 PM
పైరా సినిమా బాగుందని ఇలాంటి చారిత్రిక చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు గవర్నర్ కుటుంబం కోసం ప్రసాద్ ల్యాబ్స్లో చిత్రబృందం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేయగడా చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ తన కుటుంబంతో కలిసి `సైరా`ను వీక్షించారు. ఈ చిత్రంలో చిరంజీవి నటన బాగుందని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు.
Latest News