రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

byసూర్య | Thu, Apr 25, 2024, 01:14 PM

పిట్లం మండలం గద్ద గుండు తండా సమీపంలో నేషనల్ హైవే(161) పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బాత్కుర్ గ్రామానికి చెందిన సుభాష్(25) గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM