ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి

byసూర్య | Thu, Apr 25, 2024, 01:04 PM

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ను గెలిపించాలని ఆ పరాయి మండల అధ్యక్షులు సాయిబన్న ప్రజలను కోరారు. గురువారం నారాయణపేట మండలం బైరంకొండ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కొరకు బీజేపీ ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రధాని మోడీ పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, మళ్ళీ ప్రధానిగా గెలిపించాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

కొప్పుల గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రచారం Thu, May 09, 2024, 06:11 PM
ధర్మారంలో కాంగ్రెస్ జోరుగా ప్రచారం Thu, May 09, 2024, 06:09 PM
సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM