కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు

byసూర్య | Thu, Apr 25, 2024, 12:04 PM

కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం స్టేజి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్టిగా కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుల వివరాలు, ప్రమాద ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి Thu, May 09, 2024, 03:58 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Thu, May 09, 2024, 03:53 PM
కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మల్కాజిగిరిలో ఓటు హక్కు కూడా లేదు Thu, May 09, 2024, 03:50 PM
గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM