నాగర్ కర్నూల్: 105 ఫోనులను అందజేసిన ఎస్పీ

byసూర్య | Fri, Oct 25, 2024, 07:15 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న 105 మంది ఫోన్లను రికవరీ చేయించి బాధితులకు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుక్రవారం అందజేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న 105 ఫోన్లను సంబంధిత బాధితులకు అందజేశామన్నారు.
ఈ ఫోన్లను స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి రికవరీ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ స్పెషల్ టీం రామేశ్వర్ ఆధ్వర్యంలో రికవరీ చేసి సెల్ఫోన్ కోల్పోయిన వారికి అందజేశామన్నారు.


Latest News
 

కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM
తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM