గట్టు: క్వారీని పంట పొలాలకు దూరంగా తరలించాలి

byసూర్య | Fri, Oct 25, 2024, 07:18 PM

గట్టు మండల పరిధిలోని రాయపురం గ్రామ శివారులో ఉన్న క్వారీని పంట పొలాలకు దూరంగా తరలించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు శుక్రవారం డిమాండ్ చేశారు.
సల్కాపురం గ్రామానికి చెందిన క్వారీ బ్లాస్టింగ్ కారణంగా గాయపడ్డ రైతులను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పంట పొలాల సమీపంలో బ్లాస్టింగ్ జరపడం వల్ల పంటలకు తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM