నల్లపొచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రఘునందన్ రావు

byసూర్య | Wed, Oct 23, 2024, 07:29 PM

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని లింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన నల్లపొచ్చమ్మ దేవాలయంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని ఎంపీ రఘునందన్ రావు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, పోచమ్మ దయతో ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిక్కుడు చంద్రం, నాయకులు విభీషణ రెడ్డి, నర్సింలు, బాలరాజు, పలువురు పాల్గొన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM