సీఐను కలిసిన అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు

byసూర్య | Tue, Oct 22, 2024, 07:23 PM

ఆదిలాబాద్ టూ టౌన్ సిఐ కరుణాకర్ రావు, ఎస్సై విష్ణు ప్రకాష్ లను మంగళవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు వాగ్మారే భీంరావు, రమాబాయి మహిళా సంఘం అధ్యక్షురాలు దయషీలా ఉన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM