అంతర్ రాష్ట్రీయ బార్డర్ మీటింగ్లో జిల్లా ఎస్పీ

byసూర్య | Tue, Oct 22, 2024, 07:22 PM

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మంగళవారం యావత్మాల్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బార్డర్ మీటింగ్ లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల మధ్య ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, మహారాష్ట్ర సరిహద్దులతో ఉన్న పోలింగ్ స్టేషన్ ల వివరాలు, సిబ్బంది ఏర్పాటు తదితర వివరాలపై సవివరంగా చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాలో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM