byసూర్య | Tue, Oct 22, 2024, 07:22 PM
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో మంగళవారం యావత్మాల్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బార్డర్ మీటింగ్ లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల మధ్య ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులు, మహారాష్ట్ర సరిహద్దులతో ఉన్న పోలింగ్ స్టేషన్ ల వివరాలు, సిబ్బంది ఏర్పాటు తదితర వివరాలపై సవివరంగా చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాలో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు