ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ అడ్లూరి

byసూర్య | Mon, Oct 21, 2024, 06:49 PM

ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పలు ప్రారంభోత్సవాలు చేశారు. పత్తిపాక, నర్సింగాపూర్, మల్లాపూర్, కటికనపల్లి, ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తనిఖీ కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM