చింతపల్లి: రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైంది.. దొంతం చంద్రశేఖర్ రెడ్డి

byసూర్య | Sun, Oct 20, 2024, 07:16 PM

రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం అన్నారు. మండల కేంద్రములో రైతులకు ఇవ్వవలసిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.
చేస్తున్న విధానాలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసారు. ఈ కార్యక్రమంలో ఎల్లంకి చంద్రశేఖర్, వింజమూరి రవి, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM