సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

byసూర్య | Sun, Oct 20, 2024, 07:17 PM

సీఎం రేవంత్ రెడ్డి తన నలుగురు బ్రదర్స్ కోసం, వాళ్ల రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ తెరపైకి తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన దసరా సమ్మెళనం అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఫార్మాసిటీ రద్దు అయిందని చెబుతున్న రేవంత్ రెడ్డి.. కోర్టులో మాత్రం ఫార్మాసిటీ ఉందంటున్నారు. ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వమో వాళ్లు కోర్టుకు చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవాలన్నారు.


Latest News
 

కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్ Tue, Oct 22, 2024, 01:00 PM
నేటి దిన పత్రిక సూర్య 18 వ వార్షికోత్సవ వేడుకలు Tue, Oct 22, 2024, 12:57 PM
త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM
10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం Tue, Oct 22, 2024, 12:09 PM
గోడ దూకిన గ్రూప్-1 అభ్యర్థి అరెస్ట్.! Tue, Oct 22, 2024, 12:07 PM