బొల్లారంలో శిధిలావస్థకు చేరిన ఇండ్లను సీజ్ చేయండి

byసూర్య | Thu, Oct 17, 2024, 11:04 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిన్నారం మండలం బొల్లారంలోని 4, 15'వ వార్డులలో పూర్తిగా తడిసిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ మేరకు శిథిలావస్థకు చేరిన ఇండ్లను కౌన్సిలర్లు సంతోష-లక్ష్మారెడ్డి, నీహారిక-వరప్రసాద్ రెడ్డి లక్ష్మీనగర్లో గురువారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా తక్షణమే శిథిలావస్థలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి వేరే చోటుకు తరలించి ఆ ఇండ్లను సీజ్ చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.


Latest News
 

మూసీ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ Wed, Oct 23, 2024, 07:53 PM
మహారాష్ట్ర అభ్యర్థికి బీఫామ్ అందజేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ Wed, Oct 23, 2024, 07:46 PM
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ Wed, Oct 23, 2024, 07:45 PM
గవర్నర్ పర్యటన పై మంత్రి ఉత్తమ్ హర్షం Wed, Oct 23, 2024, 07:43 PM
మైనర్ బాలికపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారయత్నం Wed, Oct 23, 2024, 07:42 PM