byసూర్య | Tue, Oct 15, 2024, 07:59 PM
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసే పనిలో వున్నారని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు. మంగళవారం నారాయణపేట అంబేద్కర్ భవన్ లో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం.
ఎన్నికల్లో విద్యారంగం పై ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 19న జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.