కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణికి 131 దరఖాస్తులు

byసూర్య | Tue, Oct 01, 2024, 02:41 PM

జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటివరకు జిల్లాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని  సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  ఆదేశించారు. ప్రజావాణి  సమావేశం హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ రెవిన్యూ లింగ్యా నాయక్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సుధీర్ ల తో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో ఇప్పటివరకు ప్రజావాణి లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుండి 131దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.అందులో రెవిన్యూ శాఖ  జిల్లా విద్యాశాఖ, మున్సిపాలిటీ,   ఎంప్లాయిమెంట్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, లీడ్ బ్యాంకు, ఏడి లాండ్ అండ్ సర్వే, నుండి ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వాసు చంద్ర, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా: మైనంపల్లి Tue, Oct 01, 2024, 07:01 PM
డీజే, ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. సీపీ ఉత్తర్వులు, ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష Tue, Oct 01, 2024, 06:56 PM
దొంగతనాలు జరగకుండా ఉండేందుకు,,,,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి Tue, Oct 01, 2024, 06:50 PM
అబ్దుల్ కలాం కూడా తిరుమలలో ఆ పని చేశారు.. లడ్డూ వివాదంపై బీజేపీ ఎంపీ Tue, Oct 01, 2024, 06:43 PM
కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న మరాట్వాడ గులాబీ నేతలు,,,,ఎన్సీపీలో విలీనం వార్తలు Tue, Oct 01, 2024, 06:39 PM