ప్రజావాణి కార్యక్రమంలోని దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు

byసూర్య | Mon, Sep 30, 2024, 07:20 PM

చిట్యాల మండల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 2: 00 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నీ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అన్నీ శాఖలకు సంబంధించి మొత్తం 5 దరఖాస్తులు వచ్చినవని. అందులో 1 రెవెన్యూ, 2 పంచాయతీరాజ్ శాఖకి, 1 మున్సిపాల్, 1అగ్రికల్చర్ శాఖకి సంబంధించినవి. వచ్చిన దరఖాస్తులు వెంటనే ఆన్లైన్లో నమోదు చేయడం జరిగినదని ఎంపీడీఓ ఎస్పి జయలక్ష్మి తెలియజేశారు.


Latest News
 

హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వ్యాఖ్య Mon, Sep 30, 2024, 10:04 PM
రేపు ఉదయం మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్న సీఎం Mon, Sep 30, 2024, 10:02 PM
పత్తి డబ్బుల చెల్లింపులకు ప్రత్యేక యాప్.. అన్నదాతకు ఆ టెన్షన్ లేదు Mon, Sep 30, 2024, 09:10 PM
రేషన్ కార్డుల దారులకు ఈ కేవైసీ,,,డిసెంబర్ 31 వరకు గడువు పొడగింపు Mon, Sep 30, 2024, 09:06 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు Mon, Sep 30, 2024, 08:59 PM