విద్యుత్ శాఖ తరపున మంజూరైన రూ.5 లక్షల చెక్కు అందజేత

byసూర్య | Mon, Sep 30, 2024, 02:22 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన సాయి కుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కును ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు.


Latest News
 

రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో వచ్చినట్లు ప్రజలు హఠాత్తుగా రాలేదు : కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:34 PM
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత Mon, Sep 30, 2024, 04:30 PM
నాలాపై ఉన్న హైడ్రా ఆఫీస్‌తో పాటు జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూల్చేయాలన్న కేటీఆర్ Mon, Sep 30, 2024, 04:30 PM
ముందస్తు బతుకమ్మ వేడుకలు Mon, Sep 30, 2024, 04:25 PM
చెత్త బుట్టలను పంపిణీ చేసిన కౌన్సిలర్ Mon, Sep 30, 2024, 04:21 PM