byసూర్య | Mon, Sep 30, 2024, 02:22 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన సాయి కుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కును ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు.