విద్యుత్ శాఖ తరపున మంజూరైన రూ.5 లక్షల చెక్కు అందజేత

byసూర్య | Mon, Sep 30, 2024, 02:22 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన సాయి కుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కును ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు.


Latest News
 

తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ చేయాలి Mon, Sep 30, 2024, 06:50 PM
రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ Mon, Sep 30, 2024, 06:45 PM
హైదరాబాద్ లో భారీ వర్షం.. Mon, Sep 30, 2024, 06:44 PM
తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు Mon, Sep 30, 2024, 06:37 PM
డిజిటల్ కార్డులపై అధికారులతో సీఎం సమీక్ష Mon, Sep 30, 2024, 06:29 PM