ఎమ్మెల్యే సమక్షంలో సీనియర్ నాయకుల చేరికలు

byసూర్య | Sun, Sep 29, 2024, 10:35 PM

మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్, కొడిచీర గ్రామాలలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోయిన్ పటేల్, కొడిచీర గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మనోహర్ జోషి, ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ Mon, Sep 30, 2024, 02:33 PM
సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు Mon, Sep 30, 2024, 02:32 PM
విద్యుత్ శాఖ తరపున మంజూరైన రూ.5 లక్షల చెక్కు అందజేత Mon, Sep 30, 2024, 02:22 PM
చార్మినార్ కూడా కూల్చేస్తారా..? రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ Mon, Sep 30, 2024, 01:06 PM
హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు : బండి సంజయ్ Mon, Sep 30, 2024, 12:25 PM