పథకాలు సాధించిన గిరిజన గురుకుల విద్యార్థులు

byసూర్య | Sun, Sep 29, 2024, 10:36 PM

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ పట్టణంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఆదివారం నిజామాబాద్ జిల్లా మంచిప్పలో నిర్వహించిన రెజ్లింగ్ పోటీలో అండర్ 14 విభాగంలో కుమల మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం, అండర్ 17 విభాగంలో కళ్యాణ్ జయపాల్ ద్వితీయ స్థానాలలో నిలిచి వెండి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.


Latest News
 

ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఎల‌క్ట్రిక్ ఏసీ బ‌స్సులు! Mon, Sep 30, 2024, 03:00 PM
అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ Mon, Sep 30, 2024, 02:33 PM
సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు Mon, Sep 30, 2024, 02:32 PM
విద్యుత్ శాఖ తరపున మంజూరైన రూ.5 లక్షల చెక్కు అందజేత Mon, Sep 30, 2024, 02:22 PM
చార్మినార్ కూడా కూల్చేస్తారా..? రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ Mon, Sep 30, 2024, 01:06 PM