నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్

byసూర్య | Sun, Sep 29, 2024, 10:10 PM

జవహర్ నవోదయ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM