మంత్రి తండ్రి పురుషోత్తం రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

byసూర్య | Sun, Sep 29, 2024, 10:13 PM

రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. పురుషోత్తం రెడ్డి పార్థివదేహానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. బిహెచ్ఇఎల్ లో పని చేసేటప్పుడు ఎంతో మంది నిరుపేదలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM