ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

byసూర్య | Sun, Sep 29, 2024, 10:08 PM

ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలైన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం.
చిన్నఆదిరాల గ్రామానికి చెందిన పబ్బతి జంగయ్య (60), ఎద్దుల జంగయ్య కరెంటు స్తంభాల లోడుతో వస్తున్న ట్రాక్టర్ లో కూర్చున్నారు. గంగాపూర్ గ్రామం వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలలో పబ్బతి జంగయ్య మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM