మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటికి నిప్పు

byసూర్య | Sun, Sep 29, 2024, 07:09 PM

సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా బాలిక కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. అంతే కాకుండా నిందితుడి ఇంటి ముందు ఉన్న కారు, జేసీబీ, బైక్ ను సైతం ధ్వసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM