ఆటపాటలతో మానసిక ఉల్లాసం: ఎంపీపీ

byసూర్య | Sun, Sep 29, 2024, 07:14 PM

గట్టు మండలం చాగదోన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎం. వి. ఫౌండేషన్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు.
విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆటలు పాటలు ద్వారా విద్యార్థులకు శారీరక వికాసం, మానసిక ఉల్లాసం కలిగి మేధోసంపత్తిని పెంచుకోవాలని, విద్యతో పాటు ఆటలకు సమయం కేటాయించాలన్నారు.


Latest News
 

ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలు ఉచితం.. Sun, Sep 29, 2024, 11:31 PM
ఇంచు భూమి కూడా వదలొద్దు.. త్వరలోనే కొత్త చట్టం.. మంత్రి కీలక ఆదేశాలు Sun, Sep 29, 2024, 11:29 PM
హైదరాబాద్‌లో షాకిస్తోన్న ఇళ్ల ధరలు.. 32 శాతం జంప్.. చదరపు అడుగు ఎంతంటే? Sun, Sep 29, 2024, 11:28 PM
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త బస్సులు Sun, Sep 29, 2024, 11:26 PM
ఆ మార్గంలో రోడ్డు విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే Sun, Sep 29, 2024, 11:24 PM