చేనేత కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ప్రభుత్వ విప్ ఆది

byసూర్య | Sat, Sep 28, 2024, 07:43 PM

చేనేత కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ వారి 91వ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల త్రిప్ట్ ఫండ్ పథకంలో భాగంగా విడుదల చేసిన 25 లక్షల బకాయిలు ఉత్తర్వులను వారికి అందజేశారు.


Latest News
 

జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ Sun, Sep 29, 2024, 10:09 AM
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024.. Sun, Sep 29, 2024, 09:31 AM
సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు Sun, Sep 29, 2024, 09:28 AM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి Sun, Sep 29, 2024, 09:28 AM
పొంగిపొర్లుతున్న పెద్ద చెరువు.. Sun, Sep 29, 2024, 09:22 AM