జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్

byసూర్య | Sun, Sep 29, 2024, 10:09 AM

మహబూబ్ నగర్ జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో మత్తు పదార్థాల నిర్మూలన కమీటి అధికారులతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి ప్రతి గురువారం కళాశాలల్లో విద్యార్థులకు ఒక గంటన్నర పాటు అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.


Latest News
 

జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ Sun, Sep 29, 2024, 10:09 AM
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024.. Sun, Sep 29, 2024, 09:31 AM
సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు Sun, Sep 29, 2024, 09:28 AM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి Sun, Sep 29, 2024, 09:28 AM
పొంగిపొర్లుతున్న పెద్ద చెరువు.. Sun, Sep 29, 2024, 09:22 AM