రేబీస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన

byసూర్య | Sat, Sep 28, 2024, 03:27 PM

ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా శనివారం నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రేబీస్ వ్యాధిపై అవగాహన కల్పించినట్లు పశు వైద్యులు ఈశ్వర్ రెడ్డి తెలిపారు. కుక్క కాటుతో రేబీస్ వ్యాధి వస్తుందని, నిర్లక్ష్యం చేయరాదని చెప్పారు. రేబీస్ వ్యాధి నిరోధక టీకాను ప్రఖ్యాత సైంటిస్ట్ లూయిస్ పాశ్చర్ కనిపెట్టారని చెప్పారు. అనంతరం పశువుల ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేసినట్లు చెప్పారు.


Latest News
 

ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయన్న రంగనాథ్ Sat, Sep 28, 2024, 06:34 PM
మూసీ నిర్వాసితులకు రూ.30 లక్షల విలువైన ఇళ్లు ఇస్తున్నాం Sat, Sep 28, 2024, 06:25 PM
నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న దానకిశోర్ Sat, Sep 28, 2024, 06:22 PM
ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా కమిషనర్ Sat, Sep 28, 2024, 06:17 PM
'హైడ్రా' భయంతో మహిళ ఆత్మహత్య..? కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ Sat, Sep 28, 2024, 06:09 PM