డిల్లీ యూనివర్శిటీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పానుగంటి శ్రీకాంత్

byసూర్య | Thu, Sep 26, 2024, 03:39 PM

దేశంలో ప్రతిష్టాత్మకంగా పేరుగాంచిన డిల్లీ యూనివర్శిటీలో ఈనెల 28 వ తేదీన జరగబోయే విద్యార్థి ఎన్నికలలో ఎన్ ఎస్ యు ఐ జాతీయ అధ్యక్షులు వరుణ్ చౌదరి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి పిలుపు మేరకు డిల్లీ పరిధిలోని పలు కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో దేవరకొండ ప్రాంతానికి చెందిన జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ చురుకుగా పాల్గొంటూ.
దేశంలో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని విద్యార్థులకు వివరిస్తూ, కేంద్ర సర్కారు పాలనలో నిర్వీర్యమవుతున్న విద్యావ్యవస్థ తీరును బలంగా చాటిచెబుతూ విద్యార్థుల మద్దతు కూడగడుతున్నారు. అదేవిధంగా  అనతి కాలంలోనే దేశంలో జరగబోయే విద్యార్థి ఎన్నికలలో ఎన్ ఎస్ యు ఐ నాయకులను గెలిపించవలసిన ఆవశ్యకతను కూడా వివరిస్తున్నారు. జాతీయ  స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భావజాల వ్యాప్తికి శ్రీకాంత్ చేస్తున్న కృషికి రాష్ట్ర అధినాయకత్వం, దేవరకొండ నియోజకర్గ శాసన సభ్యులు  నేనావత్ బాలు నాయక్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM