మాధవీలత భజనతో మార్మోగిన వందేభారత్ రైలు

byసూర్య | Thu, Sep 26, 2024, 03:25 PM

తెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందేభారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు భజన చేస్తూ తిరిగారు. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్ మెంట్ మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు గోవిందా గోకుల నందా అంటూ కూడా భజన చేశారు.


Latest News
 

జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ Sun, Sep 29, 2024, 10:09 AM
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024.. Sun, Sep 29, 2024, 09:31 AM
సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు Sun, Sep 29, 2024, 09:28 AM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి Sun, Sep 29, 2024, 09:28 AM
పొంగిపొర్లుతున్న పెద్ద చెరువు.. Sun, Sep 29, 2024, 09:22 AM