విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి: డీఈవో

byసూర్య | Thu, Sep 26, 2024, 03:24 PM

విద్యార్థులకు గుణాత్మక విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. వెల్దుర్తి లో నిర్వహిస్తున్న పాఠశాలల సముదాయ సమావేశాన్ని గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్య అందించేందుకు బోధనలో మెలకువలు నేర్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి పాల్గొన్నారు.


Latest News
 

జిల్లాను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చాలి: కలెక్టర్ Sun, Sep 29, 2024, 10:09 AM
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024.. Sun, Sep 29, 2024, 09:31 AM
సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు Sun, Sep 29, 2024, 09:28 AM
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి Sun, Sep 29, 2024, 09:28 AM
పొంగిపొర్లుతున్న పెద్ద చెరువు.. Sun, Sep 29, 2024, 09:22 AM