ఆలయ నిర్మాణానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు: మాజీ ఎమ్మెల్యే

byసూర్య | Wed, Sep 25, 2024, 01:02 PM

భైంసా మండలం దేగాం శివారులోని పురాతన శ్రీ దత్తాత్రేయ ఆలయ పునర్నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు బుధవారం మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు.
మంజూరైన ప్రొసీడింగ్ కాపీని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.


Latest News
 

ములుగు అడవిలో బీభత్సానికి కారణమిదే.. విధ్వంసానికి కారణాలను గుర్తించిన సైంటిస్టులు Wed, Sep 25, 2024, 06:54 PM
ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు Wed, Sep 25, 2024, 06:17 PM
తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరానాకు గురి చేస్తోందని మల్లారెడ్డి వ్యాఖ్య Wed, Sep 25, 2024, 06:07 PM
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM