కాసిపేట ఎంఈఓగా వెంకటేశ్వర స్వామి

byసూర్య | Wed, Sep 25, 2024, 01:05 PM

కాసిపేట ఎంఈఓగా వెంకటేశ్వరరావు స్వామి నియామకమయ్యారు. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామిని ఎంఈఓగా జిల్లా అధికారులు బాధ్యతలు అప్పగించారు.
వెంకటేశ్వర స్వామి ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన, తిర్యాణి రెండు మండలాలకు ఎంఈఓగా, ఆసిఫాబాద్ జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.


Latest News
 

జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM
సింగరేణి కార్మికులకు ,,,,అక్టోబర్ 9న అకౌంట్లోకి డబ్బులు Wed, Sep 25, 2024, 08:43 PM
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మల్లారెడ్డి Wed, Sep 25, 2024, 08:41 PM