పీఈటీపై కఠిన చర్యలు తీసుకోవాలి

byసూర్య | Wed, Sep 25, 2024, 01:01 PM

లైంగిక వేధింపులకు గురి చేసిన పిఈటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం శివాజీ గౌడ్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.
కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పిఈటి ఆరేళ్ల పాపపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాంటి వ్యక్తిని బహిరంగంగా ఉరి తీసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM