byసూర్య | Wed, Sep 25, 2024, 01:01 PM
లైంగిక వేధింపులకు గురి చేసిన పిఈటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం శివాజీ గౌడ్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.
కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పిఈటి ఆరేళ్ల పాపపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అలాంటి వ్యక్తిని బహిరంగంగా ఉరి తీసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.