దుబ్బాక "పద్మశాలి సమాజ" నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే

byసూర్య | Tue, Sep 24, 2024, 09:49 PM

దుబ్బాక పట్టణంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన పద్మశాలి సమాజం కార్యవర్గాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  సన్మానించి కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. పద్మశాలి సంఘ సభ్యుల అభ్యున్నతి కోసం నూతన కార్యవర్గానికి ఎప్పుడు అండగా ఉంటామని  హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు జిందం గాలయ్యని  ఉపాధ్యక్షులు గూడూరు ఎల్లప్ప  ప్రధాన కార్యదర్శి బింగి రమేష్ ని సహాయ కార్యదర్శిసామలేటి అర్జున్ కోశాధికారి కారంపురి గురుచరణ్ లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి.వెంకటయ్య, పద్మశాలి సంఘ పెద్ద మనుషులు, కౌన్సిలర్లు, పలువురు సీనియర్  బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


Latest News
 

ఆర్డీవో వెంకట రెడ్డి ఆధ్వర్యంలో మూసీనదిని పరిశీలించిన అధికారులు Wed, Sep 25, 2024, 06:17 PM
తెలంగాణలో ప్రజలను హైడ్రా హైరానాకు గురి చేస్తోందని మల్లారెడ్డి వ్యాఖ్య Wed, Sep 25, 2024, 06:07 PM
బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM