తెలంగాణ పాలిటిక్స్‌లో అరుదైన సన్నివేశం.. ఒకే వేదికపై కేటీఆర్, కోదండరాం, తమ్మినేని

byసూర్య | Sat, Sep 21, 2024, 09:50 PM

తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. నిత్యం విమర్శలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే కీలక రాజకీయ నేతలు ఒకే వేదికను పంచుకోవటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. శనివారం (సెప్టెంబర్ 21న) రోజున హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి సంస్మరణ సభలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, ప్రొపెసర్ కోదండరాం, తమ్మినేని వీరభద్రం.. ఒకే వేదికను పంచుకున్నారు. అంతేకాదు.. పక్కపక్కనే కూర్చొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM