పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

byసూర్య | Fri, Sep 20, 2024, 03:38 PM

బుదవారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా సి.సి.సి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ ఏరియా లోని  పాత  కోళ్ళఫారం నందు  రహస్యంగా  డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 09 మంది పేకాట రాయుళ్ల ని అదుపులోకి తీసుకొని, 30,970/- రూపాయల నగదు,07 మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకోవడం  జరిగింది.
పట్టుభట్టిన వారిలో గుమ్మాడెల్లి భాస్కర్, రాజవరపు వెంకటేశ్వర్లు,తిప్పని సందీప్,ముద్దసాని .సదానందం,దుర్గం .శ్రీనివాస్ ,ఎల్క శ్రీధర్ , ముద్దంగుల నాగరాజు ,బోగే రమేష్ ,మాసు రాయాలింగు వున్నారు.వీరితో పాటు  స్వాధీనం చేసుకున్న నగదు  రూ" 30,970/-, ఏడు మొబైల్స్ , పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం సీసీ నస్పూర్ పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.


Latest News
 

హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం Fri, Sep 20, 2024, 07:54 PM
కల్వకుర్తిలో భారీ వర్షం Fri, Sep 20, 2024, 07:52 PM
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 07:44 PM
తిరుమల లడ్డు ప్రసాదం బాధ్యులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ అరుణ Fri, Sep 20, 2024, 07:41 PM
డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష కమిటి Fri, Sep 20, 2024, 07:40 PM