లబ్ధిదారులకు రూ.500 సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

byసూర్య | Fri, Sep 20, 2024, 03:29 PM

రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో, మాజీ ఎమ్మెల్యే డా. ఎస్. ఏ. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పచ్చర్ల కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 500 కే గ్యాస్ అందిస్తామన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM