విగ్నేశ్వరుని దర్శించుకున్న ఎమెల్సీ శంభీపూర్ రాజు

byసూర్య | Fri, Sep 20, 2024, 03:26 PM

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బౌరంపేట్ రైసింగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమెల్సీ, శంభీపూర్ సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని.
ఆ విఘ్నేషుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్, పోలీస్ గోవింద్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్లు భీమ్ రెడ్డి, సత్తి రెడ్డి, వార్డు ప్రెసిడెంట్ ఎస్, మహిపాల్ రెడ్డి,  రైసింగ్ యూత్ సభ్యులు పీసరీ వెంకట్ రెడ్డి, పీసరి తిరుపతి రెడ్డి, అక్షయ్ రెడ్డి, రాకేష్ ముదిరాజ్, అభిషేక్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM