లబ్ధిదారులకు రూ.500 సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

byసూర్య | Fri, Sep 20, 2024, 03:29 PM

రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో, మాజీ ఎమ్మెల్యే డా. ఎస్. ఏ. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పచ్చర్ల కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 500 కే గ్యాస్ అందిస్తామన్నారు.


Latest News
 

హైడ్రా అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమావేశం Fri, Sep 20, 2024, 07:54 PM
కల్వకుర్తిలో భారీ వర్షం Fri, Sep 20, 2024, 07:52 PM
సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 07:44 PM
తిరుమల లడ్డు ప్రసాదం బాధ్యులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ అరుణ Fri, Sep 20, 2024, 07:41 PM
డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేసిన అఖిలపక్ష కమిటి Fri, Sep 20, 2024, 07:40 PM