మహారాష్ట్ర ఎమ్మెల్యే చర్యలు తీసుకోండి: రాజేంద్రప్రసాద్

byసూర్య | Thu, Sep 19, 2024, 10:38 AM

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ బుధవారం శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, వెంటనే అతనిపై కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM