గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ

byసూర్య | Tue, Sep 17, 2024, 10:14 AM

తొలిసారి బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది. అప్పట్లోనే రూ.450కు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఆ లడ్డూను అతడు తన కుటుంబ సభ్యులకు పంచి.. మిగిలిన దానిని తన పొలంలో చల్లుకోవడంతో ఆయనకు బాగా కలిసి వచ్చినట్లు అతడే తెలిపాడు. అలా.. ఏడాదికి ఏడాది ఈ వేలం పెరుగుతూ వస్తోంది. గతేడాది రూ.27 లక్షలకు దాసరి దయానందరెడ్డి సొంతం చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఈ లడ్డూ వేలం రూ.30 లక్షలకు పైగా పలకొచ్చనేది అంచనా.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM