ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర ప్రారంభం..

byసూర్య | Tue, Sep 17, 2024, 10:15 AM

ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర మంగళవారం ఉదయం ప్రారభమైంది. కమిటీ సభ్యులు సోమవారం అర్ధరాత్రే కలశపూజ చేసి గణనాథుడ్ని కదిలించి శోభాయాత్రకు సిద్ధం చేశారు. 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనానికి భక్తులు భారీగా రానున్నారు. కాగా, ఈ యాత్ర సుమారు 2 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ ద్వారా మ.2 గంటల లోపు గణేష్ నిమజ్జనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM