రేపు కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవం: కలెక్టర్

byసూర్య | Mon, Sep 16, 2024, 08:44 PM

కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం తెలిపారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారని చెప్పారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM