వెల్దండ మండలంలో ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Mon, Sep 16, 2024, 08:59 PM

వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి డాక్టర్లు, ఆశా వర్కర్లు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా వంటి వైరల్ ఫీవర్ రోగాల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి తక్షణమే చికిత్స చేయాలని ఆదేశించారు. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేయాలని చెప్పారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM