ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్కు అందజేసిన మాజీ ఎంపీ

byసూర్య | Mon, Sep 16, 2024, 08:41 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి 25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం విధితమే. సోమవారం హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, పలువురు ప్రముఖులు ఉన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM