యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

byసూర్య | Sat, Sep 07, 2024, 09:36 AM

మున్నేటితో సర్వస్వం కోల్పోయిన వివిధ ప్రాంతాల్లోని 200 పేదకుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటటీఎఫ్) ఆధ్వర్యాన రూ. 2లక్షల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య, డీఈఓ ఈ. సోమశేఖరశర్మ ఈ సరుకులను పంపిణీ చేశాక ఎమ్మెల్సీ తదితరులు మాట్లాడారు. ఉపాధ్యాయులు అందజేసిన విరాళాలతో ఈ సాయం చేశామన్నారు.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM