స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో కలాం వర్ధంతి

byసూర్య | Sat, Jul 27, 2024, 02:37 PM

కోదాడ పట్టణంలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ , విజయీభవ ట్రస్ట్ ఇరుకుల్లా ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో భారతరత్న అబ్దుల్ కలాం వర్ధంతి శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీనివాసరావు , ఇరుకుళ్ల ఫౌండేషన్ అధ్యక్షులు ఇరుకుల్ల చెన్నకేశవ , జాయింట్ సెక్రెటరీ యాద సుధాకర్ ఉన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM