దళితులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

byసూర్య | Sat, Jul 27, 2024, 02:41 PM

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన భూములపై క్రాప్ లోన్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్ ఆరోపించారు. శుక్రవారం మాట్లాడుతూ, దళితులు నా ఓటు బ్యాంక్ అని ప్రభుత్వంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ శాతం దళితుల దగ్గర ఉన్నది అసైన్మెంట్ భూములు ఆ భూములకు క్రాప్ లోన్లు ఇవ్వకపోవడం అనేది దళితులను మోసం చేయడం అన్నారు. అసైన్మెంట్ భూములపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM