మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా

byసూర్య | Sat, Jul 27, 2024, 02:37 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు శనివారం సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మల్లేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సైదులు మాట్లాడుతూ, రాజీవ్ కాలనీ, చిలుకశాస్త్రపు గేరీలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో కనీస సౌకర్యాలు లేక అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరారు. చైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM